చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని సీఎం ఎస్పీ తెలిపారు.…
New Delhi: నైరుతి ఢిల్లీలోని ద్వారకలో అడ్రస్ని గుర్తించేందుకు తన సహాయం కోరిన డెలివరీ ఏజెంట్పై ఓ మహిళ కత్తితో దాడి చేసింది. ద్వారకలోని సెక్టార్ 23లో శుక్రవారం జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇద్దరి మధ్య జరిగిన విచిత్రమైన పరస్పర చర్యను చూపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ కత్తితో వ్యక్తిపై మూడు నాలుగు సార్లు దాడి చేసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్…
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో, LIG కూడలి వద్ద ఒక మహిళపై నలుగురు అమ్మాయిలు దాడి చేసిన సంచళనంగా మారింది. నడిరోడ్డుపై తప్పతాగి ఓ మహిళపై కిరాతకంగా దాడి చేశారు. అయితే అక్కడున్న వారు భయంతో అలా చూస్తూ ఉండిపోయారు.
ఓ మహిళపై కాల్ మనీ టీం దాడి చేసిన ఘటన కర్నూల్ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన సింధు మహిళ కాల్ మనీ టీం వద్ద రూ.4.6 లక్షలు అప్పుగా తీసుకుంది. ఈ అప్పుకు రూ.10 వేలు నెలకు వడ్డీగా కడుతోంది. ఇలా 7 నెలల్లో రూ.6.55 లక్షలు వడ్డీగా చెల్లించింది. అయితే ఈ నెల డబ్బు చెల్లించడంలో ఆలస్యం కావడంతో కాల్ మనీ టీం సదరు మహిళపై కర్కశత్వంగా దాడి…