వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి.. ఇంట్లో కట్టుకొన్నవారితో గొడవలు పరాయి వారిని దగ్గరకు చేర్చుతున్నాయి. ఇంట్లో దొరకని సుఖం బయట దొరుకుతుందని ఆవేశపడి కట్టుకున్నవారిని మోసం చేసి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఒక భార్య భర్తతో గొడవలు పడలేక మరొక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. ఇక ఈ విషయం తెలిసిన భర్త కోపంతో ఊగిపోతూ భార్యను కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నాలో…
సెక్స్.. అంటే మన దేశంలో బూతుగా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ, దాని గురించి తెలియకనే చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనిషి జీవితంలో తిండి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే ఎక్కువగా ఈ కోరికలు మగవారిలో ఉన్నట్లు కనిపించినా.. వారికంటే ఎక్కువగా ఆడవారిలో శృంగార కోరికలు ఉంటాయని సర్వేలు తెలుపుతున్నాయి. అందరు అన్నట్లుగా ఆడవారు అన్నింటిని బయటపెట్టారు కాబట్టి వీటిని కూడా మనుసులో దాచుకొంటారంట.. మనసుకు నచ్చిన…
కరోనా తరువాత మాస్క్ మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువు అయిపొయింది. ఈ మాస్క్ కొన్నిసార్లు మంచి చేసినా ఇంకొంతమందికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. తాజాగా మాస్క్ కారణంగా ఒక మహిళ చావు అంచుల వరకు వెళ్లివచ్చింది. ఈ ఘటన తిరువనంతపురంలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కోజికోడ్ జిల్లా నన్మండాకు చెందిన బిజూ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్నిరోజులు సజావుగా సాగిన వారి కాపురంలో విభేదాలు తలెత్తాయి. దీంతో బార్యభర్తలిద్దరూ విడిపోయి ఎవరి జీవితాన్ని…
ఆడపిల్లకు పెళ్లి అంటే.. ఎన్నో భయాలు ఉంటాయి.. కొత్త ఇల్లు.. కొత్త మనుషులు.. కొత్త జీవితం.. అత్తామామలలోనే తల్లిదండ్రులను చూసుకోవాలి. భర్తలోనే స్నేహితుడిని చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా భర్తకు, అత్తమామలకు చెప్పాలి. కానీ వారే సమస్య అయితే.. ఏ ఆడపిల్ల భరించలేని వేధింపులు ఆమెకు ఎదురైతే.. ఆ యువతి పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న ఒక యువతి తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని పోలీసులను ఆశ్రయించింది. వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం…
బార్యభర్తల మధ్య మనస్పర్ధలు సాధారణమే.. కానీ, ఆ చిన్న చిన్న కారణాలనే మనసులో పెట్టుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్య కాపురానికి రానని చెప్పడంతో మనస్థాపానికి గురై రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఉదయ్కుమార్(30)కు హైదరాబాద్లోని లింగంపల్లికి చెందిన యువతితో సంవత్సరం క్రితం వివాహమైంది. కొద్దిరోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. ఉదయ్ తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని, తనతో ఉండడం కుదరదని…
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.. తన భర్తను తానే చంపానని ఒక భార్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఆమె తన భర్తను ఎందుకు చంపాల్సివచ్చిందో చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. గత ఆదివారం జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో పోలీసులు దారుణమైన నిజాలను బయటపెట్టారు. వివరాలలోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు ఆర్జించాడు. ఆ డబ్బుతో విలాసంగా జీవిస్తున్నాడు. అతడికి…
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెళ్లి తరువాత కూడా ఇద్దరు స్నేహాన్ని కొనసాగించారు. పెళ్లి తరువాత భార్యకు కూడా తన స్నేహితుడిని పరిచయం చేశాడు. బాధ స్నేహితుడు అని ఆమె కూడా కలివిడిగా మాట్లాడింది. దీంతో ముగ్గురు మంచి స్నేహితులయ్యాం అని ఆ భర్త ఎంతో సంతోషించాడు. కానీ స్నేహితుడని నమ్మి ఇంటికి పిలిస్తే భార్యపైనే కన్నేశాడు దుర్మార్గుడు. చివరికి భార్య కూడా భర్తను కాదని అతడి స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది.…
ఈ మధ్య కాలంలో వివాహ బంధానికి విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకొని భార్యభర్తల బంధాన్ని అవహేళన చేస్తున్నారు. తాజాగా ఒక భర్త.. భార్య చేసిన చిలిపి పనికి గొడవపెట్టుకొని విడాకులు ఇచ్చిన ఘటన జోర్డాన్ దేశంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. జోర్డాన్ కి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భార్య, తల్లితో సంతోషంగా నివసిస్తున్నాడు. అయితే కోడలికి, ఆమె అత్తగారు నిద్రపోయేటప్పుడు గురక పెడుతుండడం నచ్చేదికాదు. ఆమె…
సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది.. కొంతమందికి గేమ్స్ అంటే ఇష్టం.. మరికొంతమందికి సినిమాలంటే పిచ్చి.. ఇంకొంతమందికి సంగీతం అంటే ఇష్టం.. వీటి వలన ఎన్ని అనర్దాలు వచ్చినా వారు మాత్రం వారికి అలవాటైన పనిని మాత్రం మానరు. ఎవరు చెప్పినా వినరు. తాజాగా ఒక భర్త నిత్యం పోర్న్ వీడియోలు చూస్తూ భార్యను వేధిస్తున్నాడు. ఆ అలవాటు మానుకోమని చెప్పినందుకు భార్యను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. దీంతో భార్య, భర్త వేధింపులు తట్టుకోలేక కోర్టు…
పచ్చని కాపురాలలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ప్రేమించిన వారే మరొకరి మోజులో కట్టుకున్న వారిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక భార్య, ప్రియుడి మీద మోజు తో కట్టుకున్న భర్తను అతికిరాతకంగా హతమార్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్ ఆదిల్ అలియాస్ నరేష్ (35) పాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్ మోయిన్బాగ్లో నివాసముంటోంది. భర్త తరుచూ…