ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో సైబర్ నేరస్థులు కొత్త రకం మోసానికి తెరలేపారు. వాట్సాప్లో వెడ్డింగ్ కార్డ్ రూపంలో APK ఫైల్ను పంపారు. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, 100 మందికి పైగా మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. అందులో ఒక బాధితుడి ఖాతా నుంచి రూ. 2,700 కాజేశారు. ఈ వ్యవహారంపై మహిళా రైతు సెల్ జిల్లా అధ్యక్షురాలు ఉప్మా చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు. Also Read:Job…
దేశంలో రోజురోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది బాధితులు విలవిలలాడారు. అయితే తాజాగా హెచ్ఎస్బీసీ బ్యాంక్ అప్రమత్తం అయింది. తన కస్టమర్లను అప్రమత్తం చేసింది.
షేర్ మార్కెట్లో లావాదేవీలు జరుపుతున్నట్లు పేర్కొన్న వడోదరలోని ఒక బోగస్ కంపెనీని గుజరాత్ పోలీసులు ఛేదించి 17 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘ఏంజెల్ బ్రోకింగ్ కస్టమర్ కేర్’ అనే మోసపూరిత సంస్థను ఏర్పాటు చేసి, బాధితులను ప్రలోభపెట్టడానికి వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, లక్షలాది రూపాయలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వడోదరకు చెందిన ఓ కంపెనీలో సీనియర్ అధికారి నుంచి ఈ ముఠా 94.18 లక్షలు వసూలు చేసారు. అరెస్టయిన వారందరినీ గురువారం…
వాట్సాప్ గ్రూప్లో దైవదూషణ కంటెంట్ను పోస్ట్ చేశాడనే ఆరోపణలతో వాయవ్య పాకిస్థాన్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఓ ముస్లిం వ్యక్తిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ముస్లిం-మెజారిటీ పాకిస్తాన్లో దైవదూషణ అనేది చాలా సున్నితమైన సమస్య, ఇక్కడ నిరూపించబడని ఆరోపణలు కూడా హింసను రేకెత్తిస్తాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం సిటీ పోలీసులు విచారణ చేపట్టారు. ” చలో సికింద్రాబాద్ “అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హకీంపేట్ ఆర్మీ ర్యాలీ కి వచ్చినవారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. ఆదిలాబాద్ నుంచి…
విజయవాడలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. నగరంలో నివసిస్తున్న అమృతరావు కొంతకాలంగా జి.కొండూరు మండలంలో ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతడు వాట్సాప్ గ్రూప్ ద్వారా మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు ఆర్ఎంపీ డాక్టర్ అమృతరావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. Self Destruction Note: ప్రియుడి ఆత్మహత్య.. ఖర్చుచేసిన డబ్బు కావాలని లేఖ రూ.3 లక్షలకు పసిపాపను అమ్మకానికి పెట్టినట్లు…
హైదరాబాద్ లో మరో కొత్తరకం ఆన్ లైన్ జూదం మొదలైంది. రాజేంద్రనగర్ పుప్పాల్ గూడ లో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ అపార్ట్మెంట్ లో ఆన్ లైన్ గుర్రాల స్వారీ బెట్టింగ్ గుట్టును రట్టు చేసింది ఎస్ఓటి బృందం. క్రాంతి అనే యువకుడిని అరెస్టు చేసిన ఎస్ఓటి. అతని వద్ద 21 లక్షల నగదు, ఓ లాప్ టాప్, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసింది. శక్తి అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్…