టెక్నాలజీతోపాటే… సైబర్ నేరగాళ్లూ అప్డేట్ అవుతున్నారు. ఎన్నిరకాలుగా చెక్ పెడుతున్నా.. వాటికి పైఎత్తులు వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం 8 నెలల వ్యవధిలో ఏకంగా 606 కోట్ల రూపాయలు లూటీ చేశారు సైబర్ క్రిమినల్స్. రకరకాలుగా ట్రాప్ చేస్తూ 8 నెలల్లో దాదాపు 15 వేల మందిని మోసం చేశారు. బాధితుల్లో అధికంగా టెక్కీలు, వ్యాపారస్తులు, గృహిణులు ఉంటున్నారు. అందరూ చదువుకున్నోళ్లే.. ఐనాసరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు..? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను…
కొత్త నెంబర్ కాల్ వస్తుంది. రిసీవ్ చేయాలా వద్దా.. అనుకుంటూ ఆ కాన్ ను రిసీవ్ చేసాడు ఓ ఇంజనీర్. తీరా ఆ కాల్ లో ఓ అమ్మాయి బట్టలు లేకుండా వీడియో కాల్ మట్లాడుతుంది. ఏవేవో కబుర్లు చెబుతుంది. ఆ ఇంజరీన్ అలానే చూస్తూ వుండిపోయాడు. చివరికి ఆమాటలు, ఆమెను చూడలేక కాల్ కట్ చేసాడు. అయితే ఇక్కడే అతను సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. అతని రిసీవ్ చేసిన వాట్సప్ కాల్ రికార్డ్ అయ్యింది.…