WhatsApp: మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసెజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ సేవల్లో突اً అంతరాయం ఏర్పడింది. భారత్ సహా పలు ప్రాంతాల్లో యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అనేక మంది సందేశాలు పంపడం, స్టేటస్లు అప్లోడ్ చేయడం వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలపై మానిటరింగ్ చేసే డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం, సమస్యను గురిచేసి నివేదించిన వారిలో 81 శాతం మంది మెసేజ్లు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే,…
వాట్సాప్ సేవలు పునరుద్ధరించింది దాని మాతృ సంస్థ మెటా… సాంకేతిక లోపంతో మధ్యాహ్నం 12.29 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సాప్ సేవలు… మొదట ఇండియాలోనే దాని సేవలు నిలిచిపోయాయనే వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం అయ్యింది.. అయితే, దాదాపు 110 నిమిషాల తర్వాత తిరిగి వాట్సాప్ సేవలు ప్రారంభం అయ్యాయి.. సాంకేతిక సమస్య నెలకొంది… పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… త్వరలోనే పునరుద్ధరిస్తామంటూ.. దాని మాతృసంస్థ మెటా…
సోషల్ మీడియాను షేక్ చేసే వాట్సాప్ ఒక్కసారిగా నిలిచిపోయింది… దేశవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోయాయి… యాప్ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. మెసేజ్ వెళ్లకపోవడం ఓ సమస్య అయితే.. కొన్ని మెసేజ్లు వెళ్లినా.. డబుల్ మార్క్.. డబుల్ బ్లూ టిక్ మార్క్ మాత్రం కనిపించడం లేదని.. అసలు మెసేజ్ అవతలి వ్యక్తికి వెళ్లిందా? లేదా అనే డైలమా నెలకొంది.. ఇది ఒక సాంకేతిక సమస్యగా తేల్చేశారు నిపుణులు..…
సోషల్ మీడియాలో వాట్సాప్కు ప్రత్యేక స్థానం ఉంది… వీడియోలు, ఫొటోలు.. సందేశాలు పంపించే వెసులుబాటు ఉండడమే కాదు.. ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎన్నో సదుపాయాలు వాట్సాప్లో ఉన్నాయి.. దీంతో, తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. స్మార్ట్ఫోన్ ఉంటే.. అందులో వాట్సాప్ ఉండాల్సిందే అనే స్థాయికి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు పనిచేయకపోయినా.. వాట్సాప్ యూజర్లు అల్లాడిపోతున్నారు. అయితే, భారత దేశంలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది.. సాంకేతిక సమస్యల…