* ఢిల్లీ: లోక్సభలో నేడు జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. వందేమాతరంపై ప్రత్యేక చర్చ కోసం 10 గంటలు కేటాయింపు * నేడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం.. 44 దేశాల నుంచి 154 మంది అతిథుల రాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ…