పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ మద్దతుగా నిలిచారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం మమత ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్ 5న న్యూఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని ఆదివారం ఒక అధికారి తెలిపారు.