Mamata Benerjee: డిసెంబర్ 5న ప్రధానితో మమత కీలక భేటీ.. ఆ అంశాలపై చర్చించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Benerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్ 5న న్యూఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని ఆదివారం ఒక అధికారి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్రం విడుదల చేయాలని బెనర్జీ ఒత్తిడి చేయవచ్చని ఆయన అన్నారు. ఫరక్కా బ్యారేజీ, చుట్టుపక్కల ప్రాంతాలలో గంగానది కోతకు గురైన విషయాన్ని కూడా ఆమె ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లవచ్చని అధికారి తెలిపారు.
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంటి శస్త్రచికిత్స విజయవంతం
Also Read
ఈ సమావేశంలో బెంగాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు కోసం పెండింగ్లో ఉన్న బకాయిలను ముఖ్యమంత్రి హైలైట్ చేస్తారని భావిస్తున్నారని ఆయన చెప్పారు. మాల్దా, ముర్షిదాబాద్ మరియు నదియా జిల్లాల్లో గంగా నది నిరంతరాయంగా కోతకు గురవుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బెనర్జీ ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు. పరిస్థితిని నియంత్రించేందుకు సమగ్రమైన ప్రణాళికను రూపొందించి సమగ్ర అధ్యయనం చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు సూచించాలని ప్రధానిని అభ్యర్థించారు. దేశ రాజధానిలో ప్రధాని మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!