మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’తో పాటు దానికి ముందు, తర్వాత కూడా పలు టీవీ సీరియల్స్, సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్. ఇప్పుడీ సంస్థ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి కూడా ప్రవేశించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘పరంపర’ వెబ్ సీరిస్ శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్�
తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వీక్షకులకు డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి రకరకాలుగాప్రయత్నిస్తోంది. వేరే భాషల్లోని వెబ్ సీరిస్ ను తెలుగులో రీమేక్ చేయడంతో పాటు, పాపులర్ డైరెక్టర్స్ తోనూ వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తోంది. అలా రూపుదిద్దుకుందే ‘త్రీ రోజెస్’. మారుతి షో రన్నర్ గా వ్యవహరించిన ఈ సీరిస్ ను ఎస్.కె.ఎన్.