Wayanad Landslides : వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన తర్వాత అత్యంత విషాదకరమైన, భయానక కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషాదం 300 మందికి పైగా ప్రాణాలను బలిగొంది.
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 344కు చేరుకోగా, మరో 206 మంది గల్లంతయ్యారు. శనివారం ఐదో రోజు కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది.