Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Water

Water News

    • అయోధ్య రాముడి కోసం 115 దేశాల నుంచి నీరు… ఎందుకంటే…
      #Top Story

      అయోధ్య రాముడి కోసం 115 దేశాల నుంచి నీరు… ఎందుకంటే…

      అయోధ్య‌లో శ్రీరాముడి అల‌యం వేగంగా నిర్మాణం జ‌రుపుకుంటోంది. 2022 చివ‌రి వ‌ర‌కు మొద‌టిద‌శ నిర్మాణం ప‌నులు పూర్తి చేసుందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకొని నిర్మాణం చేప‌డుతున్నారు.  క‌రోనా మ‌హమ్మారి స‌మ‌యంలో కూడా ప‌నులకు ఎలాంటి విఘాతం క‌లగ‌కుండా నిర్మాణం పనులు చేప‌డుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, భ‌వ్య‌రామాల‌యంలోని రాముడి అభిషేకానికి ప్ర‌పంచంలోని 115 దేశాల నుంచి నీటిని తెప్పిచంచారు ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విజ‌య్‌జొల్లి.  ఢిల్లీ స్ట‌డీ స‌ర్కిల్ ఎన్‌జీవో సంస్థ‌తో క‌లిసి ప్రపంచంలోని…
    • శ్రీశైలం : ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీశైలం : ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి

      తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దాంతో శ్రీశైలంలో మళ్ళీ జలవిద్యుత్ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 50,317 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 34,836 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.90 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 158.6276 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్…
    • ఆక‌లేస్తేనే వేట… దాహ‌మేస్తే అంతా సమానమే…
      #Top Story

      ఆక‌లేస్తేనే వేట… దాహ‌మేస్తే అంతా సమానమే…

      అడవికి రాజు సింహం.  అందులో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.  సింహానికి ఆక‌లేస్తేనే వేటాడుతుంది త‌ప్పించి పులి, ఇత‌ర కౄర‌మృగాల మాదిరిగా వేటాడి ఆహారాన్ని దాచుకోదు.  అందుకే సింహం ఆక‌లిగా ఉన్న‌ప్పుడు దానికి ఎదురుగా వెళ్లాలి అంటే భ‌య‌ప‌డే జంతువులు, క‌డుపు నిండిన త‌రువాత సింహం ప‌క్క‌కు వెళ్లి నిల‌బ‌డుతుంటాయి.  అంతెందుకు సింహంతో క‌లిసి ప‌క్క‌పక్క‌నే నిల‌బ‌డి నీళ్లు తాగుతుంటాయి. ఇలానే, ఓ సింహం, దానిపక్క‌నే జీబ్రా నిల‌బ‌డి నీళ్లు తాగుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.  ఇంకేముంది…
    • ఈ ఆహార పదార్థాలు తీసుకున్నాక మంచినీరు తాగొద్దు!
      #హెల్త్

      ఈ ఆహార పదార్థాలు తీసుకున్నాక మంచినీరు తాగొద్దు!

      ఆహారం తిన్న తర్వాత వెంటనే మంచినీరు తాగడం మీకు అలవాటా.? కానీ ఈ ఆహార పోదార్థాలు తీసుకున్నాక మాత్రం అస్సలు నీటి జోలికి వెళ్లకండి. భోజనానికి ముందు గానీ తినేప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉండటమే దీనికి కారణం. మంచినీరు తాగడం వల్ల ఆహారం త్వరితంగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆహారం తీసుకున్నాక..…
    • మళ్ళీ పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం
      #ఆంధ్రప్రదేశ్

      మళ్ళీ పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

      తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర మళ్ళీ గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వరద మళ్ళీ పెరుగుతుండటంతో ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. దేవీపట్నం మండలంలోని 30 గిరిజన గ్రామాలు వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. ఇళ్లన్నీ వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద కూడా వరద నీరు తగ్గుముఖం పట్టలేదు. దండంగి, రావిలంక, తొయ్యేరు-దేవీపట్నం…
    • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
      #వార్తలు

      శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

      భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 4,41,914 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 4,62,882 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది. Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు… పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 208.7210 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ, కుడి గట్టు…
    • నాగార్జున సాగర్ జలాశయానికి పోటెత్తిన వరద
      #తెలంగాణ

      నాగార్జున సాగర్ జలాశయానికి పోటెత్తిన వరద

      నాగార్జున సాగర్ జలాశయానికి నాలుగు రోజుల నుంచి వరద పోటెత్తుతోంది. వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఐదు లక్షల ముప్పై వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 569 అడుగులకు చేరుకుంది.పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా…ప్రస్తుతం 233 టీఎంసీల…
    • జూపిటర్ మూన్ పై నీటి ఆవిరి…
      #Top Story

      జూపిటర్ మూన్ పై నీటి ఆవిరి…

      భూమికి ప్ర‌త్యామ్నాయ గ్ర‌హం కోసం నాసా అనేక సంవ‌త్సరాలుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది.  చంద్రునిపై మ‌నిషి నివ‌శించేందుకు అనువుగా ఉన్న‌దా లేదా అనే దానిపై ఎన్నో ఏళ్లుగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  అదేవిధంగా, అటు గురుగ్ర‌హంపై కూడా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ఇప్ప‌టికే నాసా రోవ‌ర్ గురుగ్ర‌హంపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది.  గురు గ్ర‌హంతో పాటుగా ఆ గ్ర‌హానికి చెందిన చంద‌మామ గానీమీడ్ పై కొన్ని రోజులుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ఇందులో భాగంగా నాసాకు చెందిన హ‌బుల్ టెలిస్కోప్ కొంత స‌మాచారాన్ని సేకరించి…
    • శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద…
      #తెలంగాణ

      శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద…

      తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 87,521 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 847.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 74.9770 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్…
    • శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి….
      #తెలంగాణ

      శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి….

      శ్రీశైలం జలాశయానికి వరద వరద ఉధృతి పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి ఎక్కువ నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,64,645 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 833.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 53.1795 టీఎంసీలు ఉంది.…
    ←1…891011→

తాజావార్తలు

  • CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం

  • Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions