గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసునని.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు.
Recykal Co-founder: వేస్ట్ అనే పదం వింటే చాలు.. అది దేనికీ పనికిరాదని మనం ముందే డిసైడ్ అయిపోతాం. అందుకే.. చెత్తను మన ఇంటికి దూరంగా విసిరికొడతాం. కానీ.. రీసైకల్ అనే సంస్థ.. వేస్ట్కి బెస్ట్ సొల్యూషన్స్ సూచిస్తోంది. వ్యర్థాల నిర్వహణకు కొత్త అర్థాన్ని చెబుతోంది.
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో 900 కోట్ల రూపాయల జరిమానాను ఎన్జీటి విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.