Maoist Party: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో దాడి ఘటనపై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రాహిత్యం వలనో జరుగుతున్నది కాదు అని తెలిపారు.
MLA Gaddam Vinod: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పోలీసుల భద్రతను పెంచారు. ఎమ్మెల్యే కార్యాలయానికి పోలీస్ అధికారులు భద్రత పెంచారు.
Warning Letter Of Balasore Like Train Tragedy : వచ్చే వారం హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ‘బాలాసోర్ తరహా రైలు ప్రమాదం’ జరుగుతుంది అని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల వచ్చిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని రైల్వే అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒడిశాలోని ‘బాలాసోర్ దగ్గర మూడు రైళ్లు ఢీకొన్న క్రమంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 293 మంది చనిపోయారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ బహనాగ బజార్ రైల్వే…