వరంగల్ లో పసికందు మిస్సింగ్ ఘటన కలకం రేపుతోంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపొర్ గ్రామమానికి చెందిన రాజేష్ – భీమ్ బాయ్ దంపతుల బాబు వరంగల్ లో మిస్సింగ్ అయ్యాడు. ఈ నెల నాలుగవ తేదీన మంచిర్యాలలో డెలివరీ అయింది భీమ్ బాయ్. అయితే.. 7 నెలలకే బాబుకు జన్మనిచ్చింది భీమ్ బాయి. నెలలు నిండని శిశువు ఆరోగ్యంపైన వైద్యులు భరోసా ఇవ్వలేదు. దీంతో.. మెరుగైన చికిత్స కోసం వరంగల్కి తీసుకెళ్లడంటూ డెలివరీ సమయంలో…