దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”వ్యూహం”. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ అమీర్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి మొదటి టీజర్ ను విడుదల చేయగా ఎంతో సంచలనం సృష్టించింది.. తాజాగా వ్యూహం సినిమా నుంచి రెండవ టీజర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల…
ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది.సినిమా టీజర్ వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైంది.టీజర్ తోనే తను తీస్తున్న సినిమా పై బాగా హైప్ ను పెంచేశారు డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ. వ్యూహం సినిమా ఎవరి బయోపిక్ అయితే కాదూ.సీక్వెల్ అస్సలు కాదు అంటూ పొలిటికల్ కుట్రల విషం ఉంటుందని కథను కొంత బయటపెట్టారు.. అస్సలు కుట్రలు ఎవరు చేశారు.ఆ కుట్రలకు…