స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్. వివో, ఐకూ స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మార్చి 1 నుండి, కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచబోతోందని సమాచారం. వీటి ధరలు రూ.2,500 వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. వివో, ఐకూ ఫోన్లు మరింత ఖరీదైనవి కానున్నాయి. మార్చి 1 నుండి కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ మోడళ్ల ధరలను పెంచే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఆరు స్మార్ట్ఫోన్లు ఉన్నాయని టిప్స్టర్ అభిషేక్…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలోనే పవర్ ఫుల్ ఫీచర్లతో రిలీజ్ చేయనుంది. వివో తాజాగా కొత్త Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 5న వివో భారత్ లో వివో T4x 5Gని విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, పవర్ ఫుల్ బ్యాటరీతో…