టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా తెలుగు,కొడవ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకలు పూర్తయ్యాయి. రష్మిక షేర్ చేసిన ఫోటోలో ఈ జంట రాజసం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అయితే.. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే…
టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ‘విరోష్’ పెళ్లికి సంబంధించి ప్రతి అప్డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన సంఘటన చోటుచేసుకుంది. తన కాబోయే కోడలు రష్మికను కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ విజయ్ తల్లి మాధవి దేవరకొండ ఒక అపురూపమైన కానుకను అందజేశారు. Also Read : Varanasi : ఇండియన్ సినిమా డెఫినిషన్ మార్చే సినిమా…