ఇటీవల కొంత మంది యువత మద్యం మత్తులో ఎలా, ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా తాగి రోడ్లపై రచ్చ చేస్తూ, చూసేవారికి ఇబ్బంది కలిగించే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి మద్యం మత్తులో నానా హంగామా చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్నగర్ చౌరస్తాలో ఓ యువతి మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసింది. రోడ్డుమధ్యలో నిలబడి వాహనాలు…
దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచ్చల విడిగా రెచ్చిపోతూ… మహిళలను వేధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వారిలో మార్పు రావడంలేదు. ఓ బస్సులో మహిళా ప్రయాణీకురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. పక్కనే కూర్చున్న మహిళపై అసభ్యంగా చేతులు వేస్తూ.. ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ యువతి.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది.…
ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వంట చేస్తున్న యువకుడు.. రోటీలు తయారు చేస్తూ.. వాటిపై ఉమ్మేశాడు. ఈ విషయం తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Breakup: ఆన్ లైన్ లో కుదిరిన సంబంధం.. ఆఫ్ లైన్ లో రద్దైన పెళ్లి..…
యువత రీల్స్ కోసం ఎలాంటి స్టంట్స్ చేస్తున్నారో వారికే అర్థం కావడంలేదు. కొందరు ప్రాణలు సైతం పణంగా పెడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికి వారిలో ఎలాంటి మార్పు రావడంలేదు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Earthquake: ఆప్ఘనిస్థాన్లో మరోసారి భారీ భూకంపం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు పూర్తి వివరాల్లోకి వెళితే.. రీల్స్ మోజులో పడి స్టంట్స్ చేసిన ఓ జంట ఓ జంట బొక్క బోర్లా…
కిచెన్ లో ఓ మహిళ ప్రెషర్ కుక్కర్ ను స్టౌ మీద పెట్టింది. అనుకోకుండా అది పేలిపోయింది. అదృష్టవశాత్తు ఆమె కొంచెం దూరంగా ఉండడంతో.. పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళఇతే.. చెన్లో పని చేస్తూ ఉన్న మహిళ వంట మధ్యలో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. వీడియోలో,…
ప్యాసింజర్ రైలులో బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారు. రైలులో పెద్దగా రద్ధీ లేకపోయినా.. ఓ బాలిక పక్కనే కూర్చుని ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. మరో ప్రయాణికుడు తన మొబైల్లో రహస్యంగా చిత్రీకరించాడు. వీడియో తీస్తున్న తోటి ప్రయాణికుడు అతడిని ప్రశ్నించగా.. నిందితుడు పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైలు బోగీలో పెద్దగా రద్దీ లేదు. అయినా ఓ వ్యక్తి బాలిక పక్కన అతికినట్లు కూర్చున్నాడు. రహస్యంగా ఆమెను…
బస్సుల్లో సాధారణంగా మహిళలు కొట్టుకోవడం చూస్తుంటాం. కానీ లోకల్ ట్రైన్ లో సీటు కోసం ఓ మహిళ ప్రయాణీకుడిపై పెప్పర్ స్ప్రే చల్లింది. దీంతో చుట్టూ ప్రయాణీకులంతా ఆమెపై ఒక్కసారిగా దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also: ముసలోడికి దసరా పండగే.. లేట్ వయసులో తండ్రి కాబోతున్న వృద్ధుడు కోల్కతాలోని లోకల్ ట్రైన్ లో ఒక మహిళ సీటు దొరకకపోవడంతో ఆమె ఒక డబ్బా పెప్పర్…
ఈ కాలంలో సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడంలేదు. కొంతమంది భార్యలు తాగుబోతు అన్న కారణంతోనో, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగానో భర్తలను హతమారుస్తుంటే మరికొందరు దాడులు చేస్తున్నారు. కొంతమంది అనుమానంతో.. అదనపు కట్నం కోసం వేధించడం వంటివి చేస్తున్నారు. గత రెండ్రోజుల క్రితం నడి రోడ్డుపై భర్తను.. ఓ భార్య పొట్టు పొట్టు కొట్టింది. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ భార్య విడాకుల విషయంలో కోర్టుకు హాజరై…
రాజస్థాన్లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రార్థన సమయంలో ఇస్లామిక్ శ్లోకాలు (కల్మా) పఠించమని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోటలోని బక్షి స్ప్రింగ్డేల్స్ స్కూల్లో జరిగిన ఈ సంఘటన హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు చేపడతామని సంఘాల సభ్యులు హెచ్చరించారు. అయితే, ఆ ఫుటేజ్ చాలా సంవత్సరాల పాతదని పాఠశాల సిబ్బంది తెలిపారు.
భారతదేశంలో ఫుడ్ డెలివరీలు కామన్గా మారాయి. రెస్టారెంట్ నుంచి ఇంటికే కాదు.. ఇప్పుడు రైల్లో ప్రయాణిస్తున్న వారికి సైతం ఫుడ్ డెలివరీ ఈజీగా చేసేస్తున్నారు. ఇది చాలా సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది సాధ్యం కాదు. ఈ విషయాన్ని భారతదేశంలోని చాలా మంది విదేశీయులకు ఒక కల భావిస్తారు. బ్రిటిష్ యూట్యూబర్ జార్జ్ బక్లీ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. వారణాసికి రైలు ప్రయాణంలో జార్జ్ మొదటిసారి రైలులో ఆన్లైన్…