Rajasthan: హిందూ విద్యార్థులతో బలవంతంగా ఇస్లామిక్ శ్లోకం(కల్మా) పాడించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రార్థన సమయంలో ఇస్లామిక్ శ్లోకాలు (కల్మా) పఠించమని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కోటలోని బక్షి స్ప్రింగ్డేల్స్ స్కూల్లో జరిగిన ఈ సంఘటన హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు చేపడతామని సంఘాల సభ్యులు హెచ్చరించారు. అయితే, ఆ ఫుటేజ్ చాలా సంవత్సరాల పాతదని పాఠశాల సిబ్బంది తెలిపారు.
READ MORE: Pawan Kalyan : అతనికి పవన్ కల్యాణ్ థాంక్స్.. పోస్ట్ వైరల్..
Also Read
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
ఈ అంశంపై జిల్లా విద్యా శాఖ దర్యాప్తు ప్రారంభించింది. కోటా చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేతృత్వంలోని విచారణ బృందం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడింది. జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాఖాపరమైన మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. “నిన్న, ఒక పాఠశాలలో ముస్లిం మతపరమైన ప్రార్థనను పఠిస్తున్నట్లు చూపించే వీడియో మా వద్దకు వచ్చింది. ఆ వీడియో అందిన వెంటనే, విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. నివేదిక అందిన తర్వాత, తగిన చర్యలు తీసుకుంటాం. ఇది CBSE-అనుబంధ పాఠశాల కాబట్టి.. నివేదికను బోర్డుకు పంపుతాం” అని శర్మ చెప్పారు.
READ MORE: KCR Health Bulletin: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా తమ సంస్థలో “సర్వ ధర్మ ప్రార్థన” సంప్రదాయాన్ని అనుసరిస్తోందని, ఇక్కడ అన్ని మతాల ప్రార్థనలు జరుగుతాయని అన్నారు. తాను రిటైర్డ్ నావికాదళ అధికారినని, తన తండ్రి కూడా ఆర్మీలో పనిచేశారని, మూడు యుద్ధాలు చేశారన్నారు. విద్యకు మతం లేదు. మేము అన్ని మతాలను గౌరవిస్తూ సర్వ ధర్మ ప్రార్థన చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!