Home
Viral News 2
Viral News 2 News
-
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
గత కొద్ది రోజులుగా నాని హీరోగా నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. సినిమా అవుట్పుట్ అనుకున్న విధంగా రాలేదని, అందుకే చాలా వరకు ఇష్యూస్ చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా ఇలాంటి వార్తల మీద సినిమా యూనిట్ అధికారికంగా స్పందించింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తూ, అసలు వాస్తవాలను టీం బయటపెట్టింది. “మా సినిమాను మొదటి రోజు… -
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
Sandeep Virk: నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ ఇటీవల పంజాబీ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలల పాటు తిహార్ జైలులో ఉండి, ఇటీవల బెయిల్పై విడుదలైన ఆమె.. ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం, సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, అవినీతి… -
Grammy Awards 2026 : గ్రామీ వేదికపై టాప్లెస్ లుక్లో అమెరికన్ సింగర్ ‘బోల్డ్’ లుక్ వైరల్!
ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే గ్రామీ అవార్డ్స్-2026 (Grammy Awards 2026) వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ప్రతి ఏటా సంగీత కళాకారులు తమ ప్రతిభతోనే కాకుండా, వినూత్నమైన ఫ్యాషన్ దుస్తులతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా అమెరికన్ గాయని చాపెల్ రోన్ తన సాహసోపేతమైన డ్రెస్సింగ్తో రెడ్ కార్పెట్పై హాట్ టాపిక్గా మారారు. Also Read : Ramayana : రణబీర్లో రాముడినే చూస్తారు – అరుణ్ గోవిల్ సెన్సేషనల్… -
టు డే ఎన్టీవీ టాప్ న్యూస్
1.గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసంపై డీజీపీకి సోమవారం చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా చూడాలని ఆయన లేఖలో పేర్కన్నారు. నిన్న దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలోభాగంగానే చేశారన్నారు. 2.నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల… -
చనిపోయినట్టు ప్రకటించిన డాక్టర్లు.. తర్వాత రోజు ఏమైందంటే?
రోడ్డు ప్రమాదాలకు, అనారోగ్యాలకు కారణమయిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తారు. కొందరు కోమాలో వుంటారు. ఆయా రోగుల పరిస్థితిని బట్టి డాక్టర్లు వైద్యం అందిస్తారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటే…ఇక ఆ వ్యక్తి చనిపోయినట్టే లెక్క. కానీ యూపీలో ఓ వ్యక్తి చనిపోయినట్టుగా డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా ఆ వ్యక్తి పోస్ట్ మార్టం చేద్దామని ప్రయత్నిస్తే సదరు వ్యక్తి బతికే వున్నట్టు తేలింది. యూపీకి చెందిన 45 ఏళ్ళ శ్రీకేష్ కుమార్ మొరాదాబాద్ లో మోటార్…
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!