ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ వచ్చిన ఏదీ నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొన్ని వీడియోలు అచ్చం నిజంగా జరిగినట్లుగానే కంటెంట్ క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నారు. ఇదంతా చూసిన జనాలు మాత్రం ఇది నిజమా.. కాదా అనే సందేహంలో ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ఎలుక అర్థరాత్రి యువతిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Varanasi: సూపర్ స్టార్ లుక్స్ అరాచకం అంతే.. మహేష్…
బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ లో కుక్క పిల్లను దారుణంగా చంపేంసి.. పైగా ఎమి ఎరుగనట్లు బయటకు వచ్చింది ఓ పని మనిషి. ఆమె కుక్క పిల్లను చంపిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో స్థానికులు విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. ఓ…
ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని ఓ వ్యక్తి డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. అది కాస్త ఆలస్యంగా…
Viral Video: మధ్యప్రదేశ్ లోని బేతూల్ రైల్వే స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్ వాడడం వల్ల ఓ వృద్ధుడు ప్రాణాల్ని కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. చివరి క్షణంలో వృద్ధుడిని RPF కానిస్టేబుల్ సత్య ప్రకాష్ రాజుర్కర్ కాపాడాడు. దీనితో ఆయన చేసిన సాహసానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి ప్రజలు. అసలు ఏమి జరిగిందన్న విషయంలోకి వెళితే.. 66 ఏళ్ల రాకేశ్ కుమార్ జైన్ భోపాల్-నాగ్పూర్ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నాడు. అయితే జర్నీ…
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్లో రైలు టిక్కెట్లు కొనడంపై జరిగిన వాగ్వాదంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్పై కన్వారియాలు(శివభక్తులు) దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్గా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొంత కాలంగా హృద్రోగాలతో భారత్లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.