Terror Links Case: తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లింక్స్ కేసు కలకలం రేపుతోంది.. పోలీసులు మరో కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని చంచల్గూడాకు చెందిన సయీదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారణ కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ సూచనలతో సయీదా బేగం పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోహైల్ బెగ్, షరీఫ్,…
Vijayawada: విజయవాడ భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు నేడు(గురువారం) భవానీపురం పోలీసు స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ భవానీపురం (R.R. దర్బార్ దగ్గర) ఉన్న ట్యూషన్కు నిన్న 6:00గంటలకు తల్లి తీసుకుని వెళ్లింది. ట్యూషన్ దగ్గర తల్లి దింపిన తరువాత ట్యూషన్ లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు పిల్లలు. పిల్లల పేర్లు మేరారామ్(12), ఉమారామ్(13). భవానీపురం శ్రీ చైతన్య హై స్కూల్లో ఈ…
Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ మాజీ మంత్రి జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాము.. అంటే జోగి బ్రదర్స్ను నిందితుల జాబితాలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా, జోగి రమేష్, జోగి రాము పేర్లపై పీటీ వారెంట్ దాఖలు చేయగా, కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. తాజాగా పీటీ వారెంట్ అమల్లోకి రావడంతో, పోలీసులు ఈరోజు…