Home
Vijay Shekhar Sharma
Vijay Shekhar Sharma News
-
AI Read WhatsApp Messages: వాట్సాప్ మెసేజ్లను చదువుతున్న ఏఐ.. గ్రోక్ ఏం చెప్పిందంటే..?
Viral Rumors Claim AI Can Read WhatsApp Messages; Grok Clarifies on Privacy Concerns -
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్రమైనది..
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్రమైనది అని సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అలాగే, పేటిఎం నియంత్రణ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉందన్నారు. -
Paytm : పేటీఎం నుండి విజయ్ నిష్క్రమించిన తర్వాత.. కంపెనీ డెవలప్ మెంట్ ప్లాన్ ఇదే
Paytm : పేటీఎం కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్ బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో Paytmకి ఇది పెద్ద దెబ్బ. -
PayTM Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ రాజీనామా
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోమవారం తన కస్టమర్ ఖాతాలలోకి తదుపరి క్రెడిట్లను ఆమోదించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన గడువు మార్చి 15 కంటే ముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
Paytm : థర్డ్ పార్టీ చేతికి వెళ్లనున్న పేటీఎం ?
Paytm : పేటీఎం కంపెనీ One97 కమ్యూనికేషన్లను థర్డ్ పార్టీకి మార్చవచ్చు. దాని వినియోగదారులు పేటీఎంలో యూపీఐ సేవను పొందడం కొనసాగిస్తుంది. -
Paytm : ఆర్థికమంత్రిని కలిసిన విజయ్ శేఖర్ శర్మ.. పేటీఎంపై నిషేధం ఎత్తేస్తారా ?
Paytm : Paytmపై RBI నిషేధాన్ని తొలగించడానికి మార్గం కనుగొనబడిందా? సంక్షోభంలో చిక్కుకున్న Paytm పేమెంట్స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఈ గందరగోళం మధ్య దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. -
Paytm Crisis: సంక్షోభంలో పేటీఏం.. సీఈవో విజయ్ శేఖర్ శర్మను కలిసిన ఈడీ..
జిటల్ చెల్లింపులలో ఓ వెలుగు వెలిగిన పేటిఏం సంస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొనసాగుతోంది. అయితే, ఫెమా నిబంధనల ప్రకారం కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను కలిశారని తెలుస్తుంది. -
Paytm: ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం పని చేస్తుంది..
గత కొద్దీ రోజులుగా పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. -
Paytm stocks: 11 శాతం పెరిగిన పేటియం స్టాక్.. ఈ సారి పెరుగుదలకు కారణం వేరే
Paytm stocks: ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ పేటీఎంను నిర్వహిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం 11 శాతం వరకు పెరిగాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ తరపున Antfin (నెదర్లాండ్స్) కలిగి ఉన్న Paytm లో 10.30 శాతం వాటాను కొనుగోలు చేయడం షేర్ విలువ పెరిగేందుకు కారణం. -
Paytm: పేటీఎం సీఈవో అరెస్ట్.. విషయం ఇదే..!
ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్శేఖర్శర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. విషయం ఏంటంటే.. ర్యాష్డ్రైవింగ్కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.. అయితే, అదే రోజు బెయిల్పై విడుదల చేశారు పోలీసులు.. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ.. జాగ్వార్ ల్యాండ్ రోవర్ నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి, అది దక్షిణ ఢిల్లీ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కారును ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు.. కేసులో నమోదు చేసిన…
తాజావార్తలు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..
-
NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!
-
Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్మీట్.. విజయ్కు మద్దతుపై ఉత్కంఠ