హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి..ప్రస్తుతం నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఇక నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకుంటారు…భక్తుల రద్దీని కంట్రోల్ చెయ్యడం కోసం పోలీసులు కూడా నిమజ్జన ప్రాంతాల్లో భారీగా మొహరించారు.. భక్తులు ఆటపాటలు, డ్యాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. ఈ ఏడాది మాత్రం పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా…
విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్ దగ్గరికి వెళ్లి క్రేజీగా డ్యాన్సులు వేయడం అక్కడి కెమెరాల్లో కనిపించింది. అయితే, విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్ని ఏదో అడగడం, దానికి అతడు ఆన్సర్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు రసవత్తరంగా సాగుతుంది.. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.. నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ పోటాపోటీ తలపడుతున్నారు.. గత ఎపిసోడ్స్ కు సంబందించి ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పౌర అస్త్ర గెలిచారు. వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు.. నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ నిర్వహిస్తున్నాడు. హౌస్ బ్యాంకుగా మారిందన్న బిగ్ బాస్……
సాదారణంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు కొత్త కొత్త వింతలను చూస్తూ ఉంటాము.. బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో గణేశుడి ప్రమండపాల్లోతిమలు కొలువుతీరాయి.. ఇప్పటికే ట్రెండ్ కు తగ్గట్లు వినాయకుడు విగ్రహాలను తయారు చేశారు.. కొన్ని వెరైటీ విగ్రహాలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పోలీసు, జవానుగా, కర్షకుడిగా, వైద్యుడు, సినిమా హీరో.. ఇలా విభిన్న రూపాల్లో గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ క్రమంలో…
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాజకీయ, క్రీడా, సినీ తారలు సందర్శిస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పార్లమెంట్ కు వచ్చారు.. తాజాగా మహిళా తారలు కొంతమంది పార్లమెంట్ ను సందర్శించి, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో పలువురు నటులు పార్లమెంటుకు వచ్చారు.. మోదీ మహిళల అభివృద్ధికి తీసుకొస్తున్న పథకాల గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వ చర్యను అభినందించారు. పార్లమెంట్ కు…
క్రికెటర్స్ కూడా అభిమానులు ఎక్కువగా ఉంటారు.. వాళ్లు బరిలోకి దిగితే ఇక గెలవాలని ఎంతగా కోరుకుంటారో.. అందులో భారత క్రికెటర్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా కూడా అతను నాలికతో వెయ్యడం పై విమర్శలు అందుకున్నాడు.. అతను బొమ్మ గీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ముఫద్దల్ వోహ్రా అనే ట్విట్టర్ యూజర్ ఓ…
ఉర్ఫి జావెద్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తన ఆఫ్బీట్ ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందిన ఉర్ఫీ జావేద్, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసింది, అది ఆమె అనుచరులను ఆశ్చర్యపరిచింది. అందులో, ఆమె బహుళ పింక్ కలర్ షర్టులతో రూపొందించబడిన ప్రత్యేకమైన డ్రెస్సును ధరించి ఉంది.. ఆ డ్రెస్సు తలక్రిందులుగా సృజనాత్మకంగా రూపొందించబడిన పింక్-రంగు షర్టులతో రూపొందించబడింది. చొక్కాల కాలర్లు అందమైన ఫ్రిల్ నమూనాను ఏర్పరుస్తాయి. ఆమె తన జుట్టును చక్కగా, అల్లిన బన్లో…
ఈ మధ్య కాలంలో మనుషులతో పోలిస్తే జంతువులు చురుగ్గా ఉంటున్నాయి.. ఇక స్పోర్ట్స్ లో అయితే చెప్పానక్కలేదు.. మనుషులతో పోటి పడుతున్నాయి.. తాజాగా వాలీబాల్ను ఇష్టపడే కుక్క ఆ ఆట ఆడుతున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాను ఆక్రమించింది. కుక్క నైపుణ్యాలు ఇంటర్నెట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.. కుక్క యొక్క వీడియో ట్విట్టర్ (గతంలో Twitter)లో @buitengebieden అనే వినియోగదారు ద్వారా షేర్ చేయబడింది. పురుషులు మరియు కుక్క వాలీబాల్ గేమ్ ఆడుతున్నట్లు చూపించడానికి క్లిప్…
ఫుడ్ డెలివరీ చేస్తున్న ప్రముఖ యాప్ జోమాటో గురించి అందరికి తెలిసే ఉంటుంది.. నిత్యం ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ డెలివరీ బాయ్ పది లక్షల విలువైన బైకు పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది.. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పాజిటివ్ లేదా నెగటివ్ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటారు. ఇదేమి కొత్త కాదు. లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో…