బీజేపీపై ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం యంత్రాల ద్వారా 10 శాతం ఓట్లలో వ్యత్యాసాలు కలిగిస్తారని నివేదికల ద్వారా సమాచారం అందిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Sunitha Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియోను విడుదల చేస్తూ సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తన కొత్త ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.