అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగి�
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రోడ్డు పక్కన జరిగిన అత్యాచార ఘటన కలకలం సృష్టించింది. అత్యాచారం వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటనను చూసి ఆపాల్సింది పోయి.. అక్కడున్న కొంతమంది తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. వారిని గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేసేందుకు సిద్ధమవ
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాలికను ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. ఈ ఘటన మొత్తం నిందితుడి స్నేహితులు వీడియో తీశారు. వీడియో తీసిన అనంతరం బాలికను బెదిరించి తన వద్ద నుంచి డబ్బు, ఉంగరం తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీస�
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వాడుతున్న యాప్ వాట్సాప్.. వీడియో కాల్స్, చాట్ సులువుగా చెయ్యొచ్చు.. అందుకే ఈ యాప్ కు ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు.. తమ యూజర్స్ కు ఎటువంటి భంగం కలగకుండా సరికొత్త ఫీచర్స్ ను తో పాటుగా డాటాను సెక్యూర్ గా ఉంచుతుంది.. దాంతో వాట్సాప్కు భారతదేశంలోనే 500 మిలియన్లక