శ్రీ రెడ్డి.. ఈ పేరు రెండు తెలుగు రాష్టాలలో తెలియని వారు వుండరు. ఈమె నిరంతరం పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతూనే ఉంటుంది. తాజాగా పవన్ వారాహి యాత్రతో జనం లోకి వెళ్లారు. ఆ యాత్ర గురించి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. అది ఏమిటంటే “నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా”అని నటి శ్రీరెడ్డి తన ట్విటర్ ఖాతా నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై షాకింగ్ కామెంట్…