కృష్ణా జిల్లా చిన్న గొన్నూరులో వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. అనంతరం ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాధా చేసిన ఆరోపణలు ఎవ్వరి మీద అనేది స్పష్టత రావాల్సి ఉంది. అత్యుత్సాహం కొద్ది ఏదో చేద్దామని చెప్పి తనను చంపాలని చూశారని ఆయన అన్నారు. దీని కోసం రెక్కీ కూడా నిర్వహించారన్నారు. వారు ఎవ్వరో త్వరలో తెలుస్తుందన్నారు. రంగా గారి అబ్బాయిగా జనంలోనే ఉంటా, జనంతో ఉంటానన్నారు. ఎవ్వరు ఏ…
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. ఇది మరోసారి అక్షరాల నిజం కాబోతుంది. వారిద్దరి మధ్య కొన్ని దశాబ్ధాల స్నేహం ఉంది. ఏ పార్టీలో ఉన్న వారి మధ్య బంధం చెక్కు చెదరకుండా కొనసాగుతూ వస్తోంది. ఒకరి గెలుపును మరొకరు సెలబ్రెట్ చేసుకుంటూ ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు ప్రత్యక్ష ఫైట్ జరుగలేదు. కానీ అన్నిరోజులు ఒకలా ఉండవు కాదా? ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లే కన్పిస్తోంది. మారుతున్న రాజకీయ…