హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది.. అయితే, ఈ హత్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి.. ఈ కేసులో ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వామన్రావు దంపతుల హత్య ముమ్మాటికే ప్రభుత్వ హత్యగానే విమర్శించారు.. సుప్రీంకోర్టులో వామన్రావుపై తెలంగాణ ప్రభుత్వమే కేసు వేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు శ్రవణ్.. ఇక, ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదని కేటీఆర్ ఒప్పుకున్నారు.. ఉద్యోగాలు…