దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉక్కపోత, వేడిగాలుల నుండి ప్రజలు త్వరలో ఉపశమనం పొందబోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇదిలా ఉంటే శుక్రవారం చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇంతలో భారీ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర మే 10 నుంచి మొదలు కానుంది. యాత్రంలో భాగంగా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని సందర్శించొచ్చు.
శివ భక్తులకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ శుభవార్త చెప్పింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ధామ్ ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ(బీకేటీసీ) ప్రకటించింది.
Uttarakhand : ఉత్తరాఖండ్లో పన్ను ఎగవేతకు సంబంధించిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా మద్యం విక్రయాలు, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పిస్తున్నట్లు వార్తలు వచ్చినా..
ఉత్తరాఖండ్లో ఘోరం జరిగింది. విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. ఎంతో సంతోషంగా గడపాలని బయల్దేరిన వారిని మృత్యువు కబళించింది.
Uttarakhand : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోని అడవుల్లో ఈ సీజన్లో అగ్ని ప్రమాదాలు ఏటా కనిపిస్తున్నా ఈసారి మంటలను అదుపు చేయడం కష్టంగా మారుతోంది.
UttaraKhand : ఉత్తరాఖండ్లోని రూర్కీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ జీఆర్పీ మహిళా కానిస్టేబుల్ రైలు నుండి పడిపోయిన ప్రయాణికుడి ప్రాణాలను రక్షించడం కనిపిస్తుంది.
Uttarpradesh : ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.