Uttarakhand : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోని అడవుల్లో ఈ సీజన్లో అగ్ని ప్రమాదాలు ఏటా కనిపిస్తున్నా ఈసారి మంటలను అదుపు చేయడం కష్టంగా మారుతోంది.
Uttarakhand : రాష్ట్రంలోని జనావాస ప్రాంతాలకు మంటలు చెలరేగడంతో పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రమాదంలో పడ్డాయి. చాలా ప్రభుత్వ పాఠశాలలు నదీ తీరాలు, అడవులకు సమీపంలో ఉన్నాయి.
Uttarakhand : వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్ని ప్రమాదాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పర్వతాలపై మంటలు చెలరేగడంతో చెట్లు, మొక్కలు కాలి బూడిదవుతున్నాయి.
Dehradun : ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 రోజులుగా కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం అడవిలో సగం కాలిన స్థితిలో లభ్యమైంది.
Massive Fire Broke : ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మోటహల్దులోని జాతీయ రహదారిపై పిల్లలతో వెళ్తున్న షాంఫోర్డ్ సీనియర్ సెకండరీ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి.
Uttarakhand : ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. 17 రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న కార్మికులను రక్షించే మిషన్లో యంత్రం విఫలమై ఉండవచ్చు.
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సొరంగంలో 41 మంది చిక్కుకుపోయి 8 రోజులైంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సొరంగం పరిశీలన అనంతరం మాట్లాడుతూ, ఈ మొత్తం ఆపరేషన్ ముగియడానికి మరో రెండు నుండి రెండున్నర రోజులు పట్టవచ్చని తెలిపారు.
Uttarakhand: ఉత్తరాఖండ్లో పెన ప్రమాదం సంభవించింది. చమోలీలో బుధవారం జరిగిప ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. ఇక్కడ నమామి గంగే ప్రాజెక్టుకు సంబంధించిన మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కరెంట్ వ్యాపించి పలువురు కాలి బూడిదయ్యారు.
Uttarakhand : ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. ఢిల్లీకి హల్ద్వానీ డిపోకు వెళ్తున్న బస్సులో డ్రైవర్ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. ఆ సమయంలో బస్సు అడవిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది.