Uttarakhand: ఉత్తరఖండ్ చమోలిలో పెను ప్రమాదం.. ట్రాన్స్ఫార్మర్ పేలి 10 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand: ఉత్తరాఖండ్లో పెన ప్రమాదం సంభవించింది. చమోలీలో బుధవారం జరిగిప ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. ఇక్కడ నమామి గంగే ప్రాజెక్టుకు సంబంధించిన మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కరెంట్ వ్యాపించి పలువురు కాలి బూడిదయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ 10 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. వీరే కాకుండా చాలామంది గాయపడ్డారు. ఇక్కడ విద్యుదాఘాతానికి గురైన వారిని స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రాజెక్ట్ చమోలి మార్కెట్ సమీపంలో ఉంది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఆ ప్రదేశంలో కరెంట్ వ్యాపించి పలువురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో 24 మంది అక్కడే ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం డెహ్రాడూన్కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటనపై విచారణకు ఆదేశించారు. తానే స్వయంగా చమోలీకి వెళ్లి ఘటన జరిగిన విధానాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చమోలి ఎస్పీ పరమేంద్ర దోవల్ తెలిపిన వివరాల ప్రకారం.. అలకనంద నదికి సమీపంలో బదిలీ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
Uttarakhand | 10 people died and several injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval
— ANI (@ANI) July 19, 2023
Read Also:MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ
ఉత్తరాఖండ్లో నిరంతర వర్షం
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో నిరంతరం వర్షాలు కురుస్తున్నాయని, గంగా సహా ఇతర నదులు ఉప్పొంగుతున్నాయి. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా కొండ ప్రాంతాలు నిరంతరం తుపానును ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల వాతావరణం, కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి. రుద్రప్రయాగ్లో వర్షం కారణంగా వచ్చిన వరదలో ఓ హోటల్ కొట్టుకుపోగా, కొంత మందికి గాయాలయ్యాయి. కాగా ఉత్తరకాశీలో పర్వతం నుంచి పడిన శిథిలాలు నేరుగా టెంపోపై వచ్చాయి.
కొండ ప్రాంతాలలో డ్యామ్ నుండి నిరంతరం నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా హరిద్వార్, రిషికేశ్లలో కూడా నదుల నీటి మట్టం పెరిగింది. ప్రమాద స్థాయికి చేరువలో ఉన్న హరిద్వార్లో గంగానది నీటిమట్టం 293 మీటర్లకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గంగానదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంది.
Read Also:Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!