Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కిషన్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా..
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా జోషీమఠ్ నగరంలో భూమి కుంగిపోవడం కలకలం రేపుతోంది. భూమి కుంగడం వల్ల దాదాపు 600 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకొచ్చి ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు.
ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్రాల ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 4 రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, ఆప్ ఒక రాష్ట్రంలో ముందంజలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత ఎన్నికల్లో పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చకున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్లో ఆప్…
దేశంతో ఎంతో ఉత్కంఠ ఎదురుచూస్తున్న ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే 4 రాష్ట్రాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అక్కడ పట్టుకోల్పోవడంతో కాంగ్రెస్ పెద్దలు గందరగోళంలో పడిపోయారు. పంజాబ్ లో ఆప్ ముందుంజలో దూసుకుపోతోంది. ఉత్తరఖండ్లో కూడా బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరాఖండ్ ఇంచార్జ్, కేంద్ర…