Home
Uttar Pradesh News
Uttar Pradesh News News
-
Uttarpradesh : విడాకులు తీసుకున్న 12 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
Uttarpradesh : విడాకులు తీసుకున్న భార్యాభర్తలు 12 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో జరిగిన వివాహ వేడుకలో కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూడగానే మనసు పారేసుకున్నారు. -
Dog Bite : ఎండలకు దూకుడు పెంచిన కుక్కలు.. ఒక్క నెలలో 16వేల మంది బాధితులు
Dog Bite : ఎండ వేడిమి కారణంగా ప్రయాగ్రాజ్ 138 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. నగరంలో ఉష్ణోగ్రత 48.8 డిగ్రీలకు పెరిగింది. ఈ ఎండ వేడికి మనుషులే కాదు మూగ జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. -
Fire Accident : ఉత్తరప్రదేశ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో భారీగా మంటలు.. తొక్కిసలాట
Fire Accident : గుజరాత్లోని గేమ్ జోన్, ఢిల్లీలోని బేబీ కేర్ హాస్పిటల్ తర్వాత, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున 4.45 గంటలకు ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. -
Uttarpradesh: మరో మహిళతో ప్రేమాయణం.. అడిగిన భార్య చేతిని కుట్టుమిషన్ తో కుట్టిన జవాన్
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ప్రియురాలి విషయంలో తలెత్తిన వివాదంతో ఓ ఆర్మీ జవాన్ తన భార్యను కొట్టాడు. మామూలుగా చేయి తెగిపోయేంతగా కొట్టారు. భర్త ఇక్కడితో ఆగలేదు.. -
Uttarpradesh : రూ.50కోసం కన్న కొడుకుపై దారుణంగా దాడి చేసిన తండ్రి
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో రూ.50ల కోసం ఓ తండ్రి తన సొంత కొడుకు రక్తాన్ని కళ్లజూశాడు. దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కొడుకుపై పలుమార్లు గడ్డపారతో దాడి చేశాడు. -
10th Results: తన మార్క్స్ ను చూసుకొని ఆనందంతో మూర్చబోయిన విద్యార్థి..
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో అతనికి సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతనిని ఐసీయూలో చేర్పించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..! తాజాగా విడుదలైన… -
Uttarpradesh : కాలుతున్న చితినుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఎటాహ్లో తన భర్త అక్రమసంబంధం గురించి తెలుసుకున్న భార్య.. తట్టుకోలేకపోయింది. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
Greater Noida : మాల్లో భారీ ప్రమాదం.. భవనం గ్రిల్ కూలి ఇద్దరి మృతి
Greater Noida : గ్రేటర్ నోయిడా వెస్ట్లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లూ సఫైర్ మాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
Uttarpradesh : 258 సార్లు ఫోన్లో మాట్లాడిండు.. ప్రపోజ్ చేస్తానని పిలిచి ఆగం చేసిండు
Uttarpradesh : ప్రేమికుల రోజున ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో ప్రేమ బంధాన్ని దెబ్బతీసే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రియుడు తన ప్రేమను వ్యక్తపరిచే సాకుతో ప్రియురాలికి ఫోన్ చేసి వచ్చి రాగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. -
Fog Accident: పొగమంచులో కనిపించని రోడ్డు.. రెండు గంటల్లో 36 వాహనాలు ఢీ
Fog Accident: రోడ్లపై పొగమంచు విధ్వంసం సృష్టించింది. లక్నో ఎక్స్ప్రెస్వే, తాజ్ ఎక్స్ప్రెస్వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేపై మూడు పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ఎక్స్ప్రెస్వేలపై రెండు డజన్లకు పైగా వాహనాలు ఢీకొన్నాయి.
తాజావార్తలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!