Home
Uttar Pradesh News
Uttar Pradesh News News
-
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ఎప్పుడో తెలుసా? ఈ సారి భక్తులకు కొత్త సౌకర్యాలు
మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్రాజ్లో మహాకుంభానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా దాదాపు 50 రోజుల పాటు కొనసాగుతుంది. మహాకుంభం ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. రాజ స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్రాజ్లో చివరిసారిగా 2012లో మహా కుంభమేళా జరిగింది. -
Farmers Protest : నోయిడాలో తీవ్రమైన రైతుల ఆందోళన.. పరిష్కారం కనుగొనేందుకు యోగి ప్రభుత్వం కీలక చర్య
Farmers Protest : రైతుల అరెస్టులకు నిరసనగా నేడు మహాపంచాయతీ నిర్వహించనున్నారు. మహాపంచాయతీకి వేలాది మంది రైతులు హాజరవుతారన్నారు. -
Delhi : ఢిల్లీలో రోజు రోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత.. మరి దీపావళి నాటి ఎలా ఉంటుందంటే ?
Delhi : దేశ రాజధాని ఢిల్లీ గాలి రోజురోజుకు విషపూరితంగా మారుతోంది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) తీవ్ర స్థాయికి చేరుకుంది. -
Uttarpradesh : రోడ్డుపై కారు పార్కింగ్ చేస్తే ప్రభుత్వం టోలు తీస్తది.. ఎంత వసూలు చేస్తుందంటే ?
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని నగరాల్లో రాత్రిపూట రోడ్లపై కార్లను పార్క్ చేసే వారిపై ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేయనుంది. మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రిపూట వాహనాలను పార్కింగ్ చేసే వారి నుంచి ప్రభుత్వం పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుంది. -
Molestation : బాలికపై వేధింపులు.. రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు
Molestation : బరౌనీ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్సఫర్ ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో బాలికను వేధించాడనే ఆరోపణలపై ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. -
Road Accident : ముజఫర్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. నలుగురు మృతి
Road Accident : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా న్యూ మండి కొత్వాలి ప్రాంతంలో ఢిల్లీ-డెహ్రాడూన్ నేషనల్ హైవేపై 58పై భారీ ప్రమాదం జరిగింది. -
2 Rupees : రెండు రూపాయలు చెల్లించని పోలీసులు.. కోర్టును ఆశ్రయించిన బీఎస్ఎన్ఎల్
2 Rupees : ఉత్తరప్రదేశ్ పోలీసుల కారణంగా బీఎస్ఎన్ఎల్ కంపెనీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. -
Uttarpradesh : క్రింద మంటలు, పైన వర్షం… శ్మశాన వాటికలో టార్పాలిన్ కప్పి అంత్యక్రియలు
Uttarpradesh : మధురలోని గోవర్ధన్ బ్లాక్లోని అడింగ్ గ్రామ పంచాయతీ జిల్లాలోని అతిపెద్ద గ్రామ పంచాయతీలలో ఒకటి. ఇక్కడ ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద అభివృద్ధి పనులకు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు అందుతున్నాయి. -
Uttarpradesh : షాకింగ్.. ఏడో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన పదో తరగతి విద్యార్థి
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 7వ తరగతి విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థిని అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో ఎవరికీ చెప్పవద్దని విద్యార్థిని బెదిరించాడు. -
Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
Potato Farming : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్లో ఉన్న టిష్యూ ల్యాబ్లో బంగాళాదుంపలు గాలిలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇందుకోసం రూ.2 కోట్ల 81 లక్షలతో టిష్యూ ల్యాబ్, ఏరోపోనిక్స్, నెట్ హౌస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్పై బుచ్చిబాబు ఎమోషనల్!
-
Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!