SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25, 2025 శనివారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు తెల్లవారుజామున 1:10 నుంచి 2:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి అనేక సేవలు దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని SBI తన సోషల్ మీడియా…
UPI Lite: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లైట్ ఫీచర్ను ప్రారంభించింది. ఇది చిన్న లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఎలాంటి పిన్ లేకుండానే రూ.500 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. UPI లైట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.., వినియోగదారులు PINని నమోదు చేయకుండానే రూ. 500 వరకు చెల్లింపు లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ బ్యాంకు ప్రధాన వ్యవస్థను దాటవేస్తుంది. దీని కారణంగా…
UPI in Other Countries: భారతదేశ దేశీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల చాలా దేశాలు యూపీఐని స్వీకరించాయి. ఇప్పుడు జపాన్, అనేక పాశ్చాత్య దేశాలు యూపీఐ లింకేజీపై ఆసక్తి చూపుతున్నాయి.
UPI Lite Payment Limit: యూపీఐ లైట్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తన ద్రవ్య విధానాన్ని (ఆర్బీఐ క్రెడిట్ పాలసీ) ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు రూ. 200కి బదులుగా రూ. 500 వరకు విత్డ్రా చేసుకోవచ్చు.
UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్ చేసేందుకు లేటెస్ట్గా ‘యూపీఐ లైట్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రీసెంట్గా ప్రారంభించారు. యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్లోకి అమౌంట్ను డిపాజిట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ 2 వేల రూపాయలకు మించకూడదు.