Home
Up Crime News
Up Crime News News
-
Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన ‘గోల్డెన్’ స్కెచ్!
Ghaziabad Jewelry Heist: ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టించిన వాళ్లను చూశాం.. కానీ పెళ్లి కోసం ఏకంగా రూ.4 కోట్ల నగల దుకాణానికే కన్నం వేసిన ‘మహానుభావుడిని’ ఎప్పుడైనా చూశారా? లగ్జరీగా పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడో ఏమో.. ప్రియురాలితో కలిసి సినిమా స్క్రీన్ ప్లేని తలపించేలా ఒక రేంజ్ స్కెచ్ వేశాడు. తోటి ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చి, క్యాషియర్ను మత్తులో ముంచి, కేవలం 25 నిమిషాల్లో రూ.4 కోట్ల విలువైన వజ్రాలు, బంగారాన్ని దోచేశాడు.… -
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
Dog Steals Cash: మనుషులు దొంగతనం చేయడం విన్నాం.. కోతులు వస్తువులు ఎత్తుకెళ్లడం చూశాం.. కానీ ఒక కుక్క ఏకంగా లక్ష రూపాయల నగదు ఉన్న సంచిని నోటకరచుకుని మాయమైన వింత ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఈ వింత దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే.. బిజ్నోర్ జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త బ్యాంకు నుంచి రూ. లక్ష నగదును విత్డ్రా చేసి, వాటిని ఒక నల్లటి సంచిలో… -
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లోని మీర్జాపూర్లో జిమ్లలో హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకుని, వారిని లవ్ ఉచ్చులోకి లాగా, ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నించిన మాఫియాపై సీఎం యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. 10 మంది నిందితులపై ‘‘గ్యాంగ్ స్టర్ చట్టం’’ కింద కేసులు నమోదు చేశారు. మహిళల భద్రత, నేర నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో ఒక ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ ఖాన్,… -
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
Shocking: 22 ఏళ్ల వివాహిత మహిళ, తన కన్నా 33 ఏళ్ల పెద్ద వాడైన గ్రామ పెద్దతో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని మౌరానీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళ ప్రియుడు 55 ఏళ్ల గ్రామ పెద్ద కావడంతో గ్రామస్తులంతా షాక్ అవుతున్నారు. తన భార్య ఇంట్లో నుంచి లక్ష రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలను కూడా తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించారు. Read Also: Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి!… -
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ప్రేమించిన వారిని వదిలి ఉండలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోతోంది. ప్రేమించిన వారే తమ ప్రియుడు లేదా ప్రియురాలిని అంతమొందిస్తున్నారు. కొందరు ఎంతటి దారుణాలకైన వెనుకాడడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట ఆ తర్వాత కలహాలు మొదలై ఏకంగా భర్త భార్యను, అత్తను హత్య చేశాడు. Also Read: JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు… -
Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
Shocking: భార్య జిమ్కు వెళ్తోందని కలత చెందిన ఒక భర్త దారుణహత్యకు పాల్పడ్డాడు. జిమ్ ట్రైనర్ల ప్రవర్తన అనుచితంగా ఉందని భావించిన భర్త ఈ దారుణానికి ఒడిగట్టారు. భార్య జిమ్కు వెళ్లడంపై చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్లో జరిగింది. పోలీసులు ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. స్క్రాప్ డీలర్ అయిన శోభిత్ గుప్తా, తన ఇంట్లో తన భార్య పూనమ్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుడిని… -
UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్
ఉత్తరప్రదేశ్లో భారీ ఉగ్ర కుట్రను యూపీ ఏటీఎస్ భగ్నం చేసింది. రైల్వేట్రాక్లు, షోరూమ్లు లక్ష్యంగా ఉత్తరప్రదేశ్లో భారీగా కుట్రకు ప్రణాళిక రచించిన ముఠాను ఏటీఎస్ సంస్థ వలపన్ని పట్టుకుంది. -
Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి కథ ఇది. తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన భార్యను ఆమె ప్రియుడితో వెళ్లడానికి అంగీకరించాడు. అసలేం జరిగిందంటే.. రాజ్కుమార్ భార్యకు వేరొకరితో సంబంధం ఉండేది. ఈ విషయంలో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. గత ఏడాది జూలైలో.. తన ఆరు నెలల బిడ్డను కూడా వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నిజానికి ఆమె తన ప్రియుడితో కలిసి ఉంటోందని రాజ్కుమార్ తెలుసుకున్నాడు. తాను ప్రశ్నించినప్పుడల్లా.. నేను అలా… -
Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు తన కవల సోదరిని కత్తితో 40 సార్లకు పైగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన తల్లిని కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది. అసలేం జరిగింది..? హార్దిక్, హింశిక అనే కవలలు (25 ఏళ్లు) గురుగ్రామ్లో పని చేస్తున్నారు. హోలీ పండుగ కోసం వారు తమ తల్లి నీలిమ వద్దకు మొరాదాబాద్ వచ్చారు. శుక్రవారం తిరిగి వెళ్లడానికి… -
Honour KIilling: యూపీలో పరువు హత్య.. సోదరి, ఆమె ముస్లిం ప్రియుడి హత్య..
Honour KIilling: ఉత్తర్ప్రదేశ్ మొరాదాబాద్లో పరువు హత్య సంచలనంగా మారింది. ముస్లిం యువకుడు, హిందూ యువతి ప్రేమించుకోవడంతో, ఇద్దరి మతాలు వేరు కావడంతో సోదరి అన్నయ్యలే ఇద్దరిని హత్య చేసినట్లు తేలింది. వీరిద్దరి మృతదేహాలు సమీపంలోని ఒక అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!