భారత మాజీ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్కి మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ముందు సచిన్ టెండూల్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి.
ఎయిర్ ఇండియా రీబ్రాండింగ్కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ హస్తగతం చేసుకున్న తరువాత రీబ్రాండింగ్కు వెళుతున్న సంగతి తెలిసిందే.