వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్లో చేర్చాలన్నది ప్రకాశం టీడీపీ నేతల డిమాండ్. ఇదే అంశంపై రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో సడెన్గా ఢిల్లీ వెళ్లారు. కాకపోతే హస్తిన పర్యటనను రహస్యంగా ఉంచడమే చర్చగా మారింది. ఎందుకు గోప్యత పాటించారు? ప్రకాశం టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటి? ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి షెకావత్ను కలిసిన ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు! ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుపై ఆ జిల్లా టీడీపీ…