ఏదైనా తప్పు జరిగితే ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెగ రియాక్ట్ అయిపోతూ ఉంటారు జనాలు. తప్పు చేసిన వాడిని అడ్డంగా నరికేయాలి, పూడ్చిపెట్టేయాలి, వాడికి ఉరే సరి అంటూ సినిమా డైలాగులు కొడుతూ ఉంటారు. ఎవరైనా సాయం చేయకపోతే ఏం సమాజం అంటూ తెగ నీతులు మాట్లాడతారు. అయితే తీరా తమ
అనగనగా ఓ బిచ్చగాడు. వీధులెంట, ఇళ్లవెంట తిరిగి భిక్షమెత్తుకొని చాలా డబ్బు సంపాదించాడు. అలా సంపాదించిన డబ్బును ఓరోజు ఉజ్జయిని లోని నాగదా రైల్వే స్టేషన్ బయట మెట్లపై కూర్చోని సంచిలో నుంచి డబ్బులు తీసి బయటకు విసరడం ప్రారంభించాడు. బిచ్చగాడు చేసిన పనికి అక్కడున�
పిల్లలు కావాలని ప్రతి జంట ఆశపడుతోంది. భార్యాభర్తల బంధం నుంచి తల్లిదండ్రులుగా మారాలని కోరుకుంటారు. పిల్లల కోసం పూజలు, వ్రతాలూ చేస్తారు. పుట్టకపోతే చిన్నారులను దత్తత తీసుకుంటారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ, ఇక్కడ ఒక జంట పిల్లల కోసం దారుణానికి పాల్పడింది. పిల్లల కోసం ఒక మహిళను 16 నెలలు బంధించి చిత్రహింసలు