Twitter: ఎలాన్ మస్క్ ఎంట్రీ తర్వాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి అనేక మంది ఉన్నతాధికారులను, ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.. బ్లూటిక్కు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు.. అంతేకాదు.. ట్విట్టర్ యూజర్లు అందరికీ ఆయన షాకిచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది.. ఇక, ట్విట్టర్ లోగాలోనూ మార్చులు జరిగాయి.. అయితే, బిజినెస్ ఎలా చేయాలనే దానిపై ఓ స్పష్టమైన అవగాహన ఉన్న మస్క్.. ఇప్పుడు…
ట్విట్టర్ ఖాతాల నుండి లెగసీ బ్లూ చెక్-మార్క్లను ప్రక్షాళన చేయడానికి సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ గడువు విధించారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ని కొనుగోలు చేసినప్పటి నుండి, అతను మార్పులతో చాలా మందిని ఆశ్చర్యపరిచాడు.