CMD Raghumareddy: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.
రోజురోజుకు తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు సరఫరాతో ఇది మరింత అధికమవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వేసవికాలం కారణంగా భానుడు వేడికి ఇంటి నుండి బయటకు అడుగుపెట్టాలేని పరిస్థితి వచ్చేస్తోంది.. దీంతో.. విద్యుత్ వినియోగం కూడా క్రమంగా పెరిగిపోతోంది. తెలంగాణలో ఈ రోజు ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది విద్యుత్ డిమాండ్.. ఈ విషయాన్ని తెలంగాణ ట్రాన్స్కో అండ్ జెక్సో సీఎండీ ప్రభాకర్రావు ప్రకటించారు… ఇవాళ…
Telangana State ERC Green Signal to Electricity Bill Hike. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై పెనుభారం మోపేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వంటనూనె ధరలు ఆకాశనంటుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ప్రజలు నడ్డి విరయడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు తెలంగాణలో 14 శాతం విద్యుత్ ఛార్జీల పెంచుతున్నట్లు…