ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా బ్రతికే ఉన్నాడో లేదో తెలియదని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మయామిలోని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్లో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ, భారత్కు కొంత ఊరట లభించింది. హోర్ముజ్ జలసంధి గుండా ఐదు దేశాల నౌకలు ప్రయాణించడానికి ఇరాన్ అనుమతించింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయబడలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. భారత్తో సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు సురక్షిత మార్గం ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. Also Read:Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్.. అరాఘ్చీ ప్రకారం, భారత్,…