Indian Fans Brutally Trolled Team India Captain Hardik Pandya: వెస్టిండీస్తో జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. మొదటి రెండు మ్యాచ్లలో ఓడిన హార్దిక్ సేన మూడో టీ20 మ్యాచ్లో సునాయాస విజయం అందుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్ను భారత్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (83) హాఫ్ సెంచరీతో మెరవగా..…
ఆ ట్వీట్ లో ప్రపంచంలోని టాప్- 5 టెస్ట్ క్రికెటర్లు ఎవరు అని ప్రశ్నించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే కాదు, పెద్ద టోర్నీల్లో గేమ్ ఛేంజర్గా, మ్యాచ్ విన్నర్గా చెప్పాలి. నేను బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్ అనే ఇద్దరి పేర్లను ఎంచుకుంటాను. మీరు మిగిలిన ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంటారా? అని ట్వీట్ చేశారు.
కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్.. అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు.
Rashmika Serious On Trollers: తనపై వస్తున్న ట్రోల్స్ పై రష్మిక మందన్నా సీరియస్ అయ్యారు. అనవసరంగా తనను ద్వేషిస్తూ, ట్రోల్స్ తో తనను వేధిస్తున్న నెటిజన్ల తీరుపై కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా సీరియస్ గా స్పందించింది.
Disha Patani: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పేరు వినగానే హాట్ హాట్ ఫోటో షూట్లు గుర్తొస్తాయి. తెలుగులో లోఫర్ సినిమాతో ఏంటి ఇచ్చి కుర్రకారును ఫిదా చేసిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో కీలక ప్రెత్రలో నటిస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. తనతో పాటు ఉన్న హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నా డార్లింగ్ మాత్రం ఇంకా కెరీర్ వైపే అడుగులు వేస్తున్నాడు. హీరో నుంచి యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన వైనం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక్కడివరకు డార్లింగ్ విషయంలో పేరుపెట్టడానికి లేదు.. కానీ లుక్ విషయంలో మాత్రం ట్రోలర్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా…
‘రాధేశ్యామ్ ‘ మూవీ విడుదల వాయిదా పడటంతో మీమ్స్ క్రియేటర్స్ కు చేతి నిండా పని దొరికినట్టు అయ్యింది. ఒక్కొక్కళ్ళూ తమ బుర్రలకు పదను పెట్టి, ‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ తో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించి, మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో నింపేశారు. మొన్న ‘ట్రిపుల్ ఆర్’ పోస్ట్ పోన్ కాగానే ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యి ఉంటారో ఊహించుకుంటూ, ఇప్పుడు ప్రభాస్ అభిమానులదీ అదే స్థితి అన్నట్టుగా…
బాలీవుడ్ స్టార్ వారసుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల్ అభిషేక్, తన భార్య ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. అక్కడినుంచి తిరిగి వస్తూ ఎయిర్ పోర్ట్ లో బచ్చన్ కుటుంబం మీడియా కంటపడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్ళింది. దీంతో ఆమె నడకపై ట్రోలింగ్ ఎక్కువయ్యింది. ఐశ్వర్యారాయ్…
భారతదేశం వసుదైక కుటుంబం.. భారతీయులు ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తారు. ముఖ్యంగా పెళ్లిని, మంగళ సూత్రాన్ని పరమ పవిత్రమని భావిస్తూ, ధరిస్తారు. ఇక వాటి గురించి వచ్చే ప్రకటనలు కూడా అంతే పద్దతిగా ఉంటాయి. నగలు, ఆభరణాల యాడ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందులోను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ అంటే ఎంతో పాపులర్. కానీ, ప్రస్తుతం ఆయన తీసిన యాడ్ విమర్శల పాలయ్యింది. ఆచారాలను, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.…