సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ చిత్రం తృప్తి దిమ్రి కెరీర్ను మలుపు తిప్పిందన్న మాట వాస్తవం. అయితే, అదే సమయంలో ఆ సినిమాలోని బోల్డ్ సీన్స్, మరియు ఆమె పాత్రపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పాత్రను పక్కన పెట్టి, కేవలం ఆమెను మాత్రమే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’లో కూడా తృప్తి ఒక కీలక పాత్ర పోషిస్తోంది.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించడంతో ప్రాజెక్ట్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రభాస్–త్రిప్తి కాంబినేషన్ తొలిసారి స్క్రీన్పై కనిపించబోతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు దర్శకుడు సందీప్కు కూడా ఇది కొత్త కాంబినేషన్…
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల కెరీర్ ఎప్పటికప్పుడు అప్స్ అండ్ డౌన్లతో సాగుతుంది. తాజాగా దీపికా పదుకొణె వరుస ప్రాజెక్టుల నుండి తప్పుకోవడం, అలాగే ‘స్పిరిట్’లో ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీసింది. దీని వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ గాసిప్స్ గాలం విసిరాయి. కానీ, ఈ రూమర్లకు త్రిప్తి సైలెంట్గానే సమాధానం ఇచ్చేసింది. Also Read : Aamir Khan : మా మధ్య దూరం పెరగడానికి కారణం నేనే..…