Telangana Teachers Transfers: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. పండిట్, పీఈటీ పోస్టులలో అప్గ్రేడేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ జోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1 లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్తో షెడ్యూల్ మొదలు కానుంది. కోర్ట్ కేసులతో గతంలో ఎక్కడ అయితే ప్రక్రియ ఆగిపొయిందో…
ackers: సైబర్ కేటుగాళ్లు బరితెగించారు. రోజు రోజుకు కొత్త టెక్నిక్ తో డేటాలను హ్యాక్ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అమాయకులును ఆసరాగా చేసుకుని వారిని బెంబేలెత్తిస్తున్నారు.
ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగేందుకు వెళ్లి ప్రమాదానికి గురైన వారి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది, కదులుతున్న రైలు దగ్గర స్నేహితుడితో సెల్ఫీ తీసుకుంటుండగా ఒక యువతి రైలు ఢీకొంది. అదృష్టవశాత్తూ ఆమె క్షేమంగా బయటపడింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కొందరికి సెల్ఫీ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది . ముఖ్యంగా కొంతమంది ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవడానికి పిచ్చిగా ఉన్నారు. ఇలా సెల్ఫీ మోజుతో ప్రాణాలు కోల్పోయి…
Hyderabad People: వర్షం వస్తే చాలు భయపడాల్సి వస్తుందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మాదాపూర్ వాసులు, స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Fire Accident: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ మెకానిక్ షాప్ లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళన చెందారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
Heavy rains in Telugu states for 5 days: తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Warangal: వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక సమాచారంతో ఘటన స్థాలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎంత అవగాహన కల్పించినా, కొందరు వ్యక్తులు పాన్ మసాలా , గుట్కా వంటి పొగ రహిత, పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు . ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారి సంఖ్య తగ్గలేదు. అవును, పరిశుభ్రత మరియు ఆరోగ్యం గురించి అవగాహన ఉన్నప్పటికీ, గుట్కా తినేవాళ్ళు ఎక్కడైనా ఉమ్మేసే అలవాటును వదిలిపెట్టలేదు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఓ ఆటో డ్రైవర్ గుట్కా తిని ఉమ్మివేసిన ఘటన మన బెంగళూరులో జరిగింది. యువతి తనకు…
YSR Health University: విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ సభ్యులు ఉభయసభల్లో ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీలో స్పీకర్, మండలిలో పోడియం వద్దకు దూసుకొచ్చిన సభ్యులు ప్లక్లార్డులతో నిరసన కూడా తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అప్పట్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళలనాలను కూడా చేశారు. Manipur: మణిపూర్లో రెండు…