Worms in Biscuit Packet: ఈ మధ్యకాలంలో ఏదో ఒకచోట తినే ఆహార పదార్థాలలో తినరాని వస్తువులు లేదా, చనిపోయిన జంతువులు కనపడడం పరిపాటుగా మారింది. ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్లో మనిషి బొటన వేలు, అలాగే చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా అనేక రకాల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే
Love Heart : కొందరు విద్యార్థులు పరీక్ష సమయంలో పరీక్షలో ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాకపోవడంతో వారికి నచ్చిన సినిమాను లేదా ఏదో ఒక విషయాన్ని నింపడం పరిపాటిగా చూస్తూనే ఉంటాం. మరికొందరైతే పరీక్షల్లో పాస్ చేయమంటూ పేపర్ రుద్దే వాళ్ళని అడిగే సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి ప్రస్తుతం సోషల్ మీడి�
Karnataka : కర్నాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ మహిళ మూడంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది. ఆమె టెర్రస్ మీద ఏదో పని చేస్తోంది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఉన్నాడు.
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు.
గత కొన్ని రోజులుగా తరువుచుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ల పై, హోటళ్ల పై నిబంధనలకు అనుగుణంగా దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరిశుభ్రత పాటించని హోటళ్ల పై కొరడా ఝళిపిస్తున్నారు ఫుడ్ స్ఫటి అధికారులు. ఇకపోతే తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు హైదరా
Telangana Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తాలు ఖరారయ్యాయి.
Siddipet: దుబ్బాక రఘునందన్ రావు అడ్డా.. సిద్దిపేట హరీష్ రావు గడ్డ.. దుబ్బాకలో ఏ పార్టీవారు వచ్చిన రఘునందన్ రావుకు సహించరు. అలాగే సిద్ధిపేటకు ఎవరొచ్చినా హరీష్ రావుకు నచ్చదు.
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఫోన్ కాల్స్ తో బెదిరిస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. రాజాసింగ్ ను కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి మహమ్మద్ వసీంగా గుర్తించారు.
Telangana DGP: ఇటీవలి కాలంలో రకరకాల సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు మోసగాళ్లు మోసాలకు పాల్పడ్డారు.