రీల్స్ మాదిరిగానే ఇటీవల యూట్యూబ్ వ్లాగర్ల సంఖ్య పెరిగింది. డబ్బు సంపాదించడానికి చాలా మంది యూట్యూబ్ను ఒక గొప్ప ప్లాట్ఫారమ్గా మార్చారు. చాలా మంది వారు ఎక్కడికి వెళ్లినా మొబైల్ ఫోన్ లేదా కెమెరాను తీసుకెళ్లి యూట్యూబ్లో వ్లాగ్ చేసి షేర్ చేస్తారు. అందువల్ల, కొన్నిసార్లు రీల్స్ లేదా వ్లాగ్లు తయారు చేసే వారికి వీడియోలు చేసేటప్పుడు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా, ఒక యువకుడు కూడా ఉచ్చులో చిక్కుకున్నాడు, అతను వ్లాగ్ చేయడానికి…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కోడి కొట్టింది.
TGSRTC MD Sajjanar: హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లేడీ కండక్టర్ మాతృత్వాన్ని చాటుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ముషీరాబాద్ డిపో కండక్టర్ సరోజ ప్రసవం చేసిన ఘటన హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది. దీనిపై ఆర్టీసీఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన కార్లీ సారీ అనే 40 ఏళ్ల మహిళ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వృత్తిరీత్యా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిన ఆమె తన మూడు రోజుల వివాహ వేడుకలో మొత్తం 60 మందిని పెళ్లాడింది. 60 ఏళ్ల కార్లీ సారీ పెళ్లి చేసుకున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఒకరిని మాత్రమే జీవిత భాగస్వామిగా ఎంచుకోకుండా ఏకంగా 60 మందిని ఎంచుకుని పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర…
Worms in Biscuit Packet: ఈ మధ్యకాలంలో ఏదో ఒకచోట తినే ఆహార పదార్థాలలో తినరాని వస్తువులు లేదా, చనిపోయిన జంతువులు కనపడడం పరిపాటుగా మారింది. ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్లో మనిషి బొటన వేలు, అలాగే చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా అనేక రకాల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ చర్యల నేపథ్యంలో సదరు యజమానికి అధికారులు జరిమానాలను విధించడంతోపాటు వారిపై కఠిన…
Love Heart : కొందరు విద్యార్థులు పరీక్ష సమయంలో పరీక్షలో ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాకపోవడంతో వారికి నచ్చిన సినిమాను లేదా ఏదో ఒక విషయాన్ని నింపడం పరిపాటిగా చూస్తూనే ఉంటాం. మరికొందరైతే పరీక్షల్లో పాస్ చేయమంటూ పేపర్ రుద్దే వాళ్ళని అడిగే సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ విద్యార్థి తాజాగా పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యాడు. ఈ…
Karnataka : కర్నాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ మహిళ మూడంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది. ఆమె టెర్రస్ మీద ఏదో పని చేస్తోంది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఉన్నాడు.