Bhagwat Mann: ఆ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నాను సీఎం భగవంత్ మాన్
- 2022 మార్చిలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు.
- పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్.
- అప్పటి నుంచి సీఎంతో పాటు ఆప్ పంజాబ్ యూనిట్ కన్వీనర్గా కూడా..
- ఒక పదవికి రాజీనామా చేస్తానని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab CM Bhagwat Mann: 2022 మార్చిలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సీఎంతో పాటు ఆప్ పంజాబ్ యూనిట్ కన్వీనర్గా కూడా ఆయన ఉన్నారు. 2017లో పార్టీ ఆయనకు ఈ బాధ్యతను అప్పగించింది. అప్పట్లో ఆయన సంగ్రూర్ ఎంపీగా ఉన్నారు. భగవంత్ మాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ, సమన్వయకర్తగానూ ఏకకాలంలో పని చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆయన ఒక పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Read Also: Drinking Water Without Brush: పళ్లు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా? ఒకవేళ తాగితే?
Also Read
- రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
- AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
- సూపర్ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్లో బిగ్ అప్గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
- Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
ఇందులో భాగంగా పంజాబ్ ఆప్ కోఆర్డినేటర్ పదవిని వదిలేయాలనుకుంటున్నానని, ఇందుకోసం పార్టీ నాయకత్వంతో మాట్లాడతానని భగవంత్ మాన్ చెప్పారు. ఈ పదవికి రాజీనామా చేయాలనే కోరికను కూడా మన్ వ్యక్తం చేశారు. చబ్బేవాల్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. పంజాబ్లో ఏడేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రిగా నాకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. నాకు 13-14 విభాగాలు ఉన్నాయి. పూర్తిస్థాయి రాష్ట్ర శాఖ ముఖ్యనేత నియామకం కోసం పార్టీతో మాట్లాడి బాధ్యతలు పంచుతామన్నారు.
Read Also: IND vs NZ: రోహిత్ను తప్పుపట్టలేం.. ఓటమిలో వారి పాత్ర కూడా ఉంది: కివీస్ మాజీ పేసర్
హోషియార్పూర్ జిల్లాలోని చబ్బేవాల్ నియోజకవర్గంలో నవంబర్ 13న జరగనున్న ఉప ఎన్నిక కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి ఇషాంక్ చబ్బేవాల్కు ప్రచారం చేస్తూ భగవంత్ మాన్ ఈ విషయం చెప్పారు. చబ్బెవాల్లో జరిగిన సభకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరుకావడాన్ని గమనించిన ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీలకు తల్లులు, సోదరీమణులు వస్తున్నారని.. వారి అవసరాలను ఆప్ ప్రభుత్వం చూసుకుంటుందని తెలుసునని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!