Purchase Used Toyota Fortuner Only Rs 15 Lakh in Spinny: జపాన్కు చెందిన ‘టయోటా’ కంపెనీకి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లు రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా టయోటా కంపెనీకి చెందిన ‘ఫార్చ్యూనర్’కు భారత మార్కెట్లో భారీ క్రేజ్ ఉంది. అయితే అధిక ధర కారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫార్చ్యూనర్ ధర రూ. 32.5 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్…
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది.. తన కర్ణాటక ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచింది.. ఏకంగా 30 శాతం పెంచడానికి మూడో షిఫ్ట్ను ప్రారంభించింది.. దీనికి ప్రధాన కారణం.. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోవడమే.. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ మోడళ్లను కస్టమర్లకు అందించడానికి సమయం పడుతోంది.. దీంతో.. వెయిటింగ్ పీరియడ్ను తగ్గించాలన్నది కంపెనీ ప్రధాన టార్గెట్గా ఉంది.. దీని కోసం ఈ యూనిట్లో…
pakistan economic crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పేకమేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు గ్యాస్, ఇంధన సంక్షోభం నెలకొంది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, పాకిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్నే సవాల్ చేస్తున్నారు. ఇక కరెంట్ కోతలు, పిండిధరలు, గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో అక్కడి ప్రజానీకం సతమతం అవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తయారీ పరిశ్రమలు కూడా చాాలా వరకు ప్రభావితం అవుతున్నాయి.
Toyota Innova Hycross unveil on November 25: ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కార్లలో టొయోటా ఇన్నోవా ఒకటి. ఎంపీవీ మోడళ్లలో ఇన్నావాకు ఉన్న క్రేజే వేరు. టొయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టా పేర్లలో తన ఎంపీవీ వాహనాలను తీసుకువచ్చింది. ఇండియాలో ఈ కారు విపరీతంగా అమ్ముడైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టొయోటా తన ఇన్నోవా హైక్రాస్ కారును ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. నవంబర్ 25న ఇన్నోవా హైక్రాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో…
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును…
కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు ఆటోమొబైల్ రంగంపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపింది.. అన్ని సంస్థల కార్ల విక్రయాలు మందగించాయి.. మరోవైపు.. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలను సైతం చిప్ కొరత, సప్లై చైన్ రంగం తీవ్రంగా దెబ్బ కొట్టాయి.. ఇవన్నీ ప్రతికూలంగా మారిపోయి.. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయిన పరిస్థితి.. కానీ, ఇదే సమయంలో కోటిపైగా కార్లను విక్రయించింది రిక్డాకెక్కింది జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా.. Read Also: ఇండియన్స్కు గుడ్న్యూస్…