ఈస్టిండియా కంపెనీ పేరు విద్యావంతులకే కాదు.. పాఠశాలకు, కళాశాలకు వెళ్లని వారికి కూడా తెలుసు. భారతీయులను చాలా కాలం పాటు బానిసలుగా చేసి భారతదేశాన్ని పాలించిన సంస్థ ఇదే. ఈ కంపెనీ మొదట క్రీ.శ. 1600లో భారత గడ్డపై అడుగు పెట్టింది. ఆ తర్వాత వందల సంవత్సరాల పాటు దేశం మొత్తాన్ని పరిపాలించే విధంగా మూలాలను నెలకొల్పింది. ఈ కంపెనీ పేరు మరియు వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ భారతదేశాన్ని బానిసగా మార్చిన ఈ కంపెనీ నేడు…
ఎండీ ఏ నిర్ణయం తీసుకున్న నేను కళ్ళు మూసుకొని సంతకం పెడ్తున్నా అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ దండుగా అన్నారు.. ఇకపై ఆర్టీసీ పండగే అవుతుందని తెలిపారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల కానున్నది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్ను నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కళానిధి మారన్ నిర్మిస్తున్న…